Ramoji Rao: పద్మవిభూషణ్‍ పురస్కారానికే వన్నె తెచ్చిన రామోజీరావు

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధిపతి రామోజీరావు నిరంతర శ్రమ.. నిత్యం కొత్తదనం కోసం తపన.. నిజాయతీతో కూడిన వ్యాపార నిర్వహణ రామోజీరావు ఔన్నత్యానికి నిదర్శనం. దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‍ను సైతం అందుకున్న రామోజీరావు.. పురస్కారాలకే వన్నె తెచ్చారు.

Published : 08 Jun 2024 20:22 IST

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధిపతి రామోజీరావు నిరంతర శ్రమ.. నిత్యం కొత్తదనం కోసం తపన.. నిజాయతీతో కూడిన వ్యాపార నిర్వహణ రామోజీరావు ఔన్నత్యానికి నిదర్శనం. పుట్టిన నేల కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టి మేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం, చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆధునిక రుషి ఆయన. దశాబ్దాలుగా చేసిన సేవలకు ఎన్నో పురస్కారాలు ఆయన్ను వరించాయి. దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‍ను సైతం అందుకున్న రామోజీరావు.. పురస్కారాలకే వన్నె తెచ్చారు.

Tags :

మరిన్ని