Guntur: పంచాయతీ నిధులు విడుదల కాక సర్పంచుల అవస్థలు

ఐదేళ్ల వైకాపా పాలనలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిధులను జగన్ సర్కారు పక్కదారి పట్టించి సంక్షేమ పథకాలకు ఉపయోగించింది.

Updated : 30 May 2024 12:24 IST

ఐదేళ్ల వైకాపా పాలనలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిధులను జగన్ సర్కారు పక్కదారి పట్టించి సంక్షేమ పథకాలకు ఉపయోగించింది. సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి గ్రామాల్లో అభివృద్ధి జరగకుండా అడ్డుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పంచాయతీ నిధులకు సంబంధించి ఆ శాఖకు లేఖ రాసినా ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.

Tags :

మరిన్ని