Amrabad: రైతురుణాల పేరిట రూ.10 కోట్ల అక్రమాలు.. రంగంలోకి సీఐడీ
నాగర్కర్నూల్ జిల్లా పూర్వ అమ్రాబాద్ మండలంలో రైతు రుణాల పేరిట జరిగిన రూ.10 కోట్ల అక్రమాలపై ప్రస్తుతం సీఐడీ విచారణ కొనసాగుతోంది.
Published : 26 May 2024 11:06 IST
చేయని అప్పుకు ఆ రైతులు బాధ్యులయ్యారు. దరఖాస్తు చేసుకున్న పాపానికి రైతుల పేరుమీద అప్పు తీసుకుని స్వాహా చేశారు అక్రమార్కులు. బకాయిలు చెల్లించాలని నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. బ్యాంకు అధికారులు లోతుగా విచారిస్తే రైతుల పేరిట రూ.10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేలింది. నాగర్కర్నూల్ జిల్లా పూర్వ అమ్రాబాద్ మండలంలో రైతు రుణాల పేరిట జరిగిన అక్రమాలపై ప్రస్తుతం సీఐడీ విచారణ కొనసాగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్టు నాలుగైదు ఏళ్ల కిందట జరిగిన అక్రమాల పర్వం ఒక్కొక్కటిగా బయటపడుతోంది.
Tags :
మరిన్ని
-
భూగర్భ జలాలు వేడెక్కితే నీటి నాణ్యతకు ముప్పు!
-
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడులకు ఘన స్వాగతం
-
ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం
-
పశ్చిమబెంగాల్లో ఢీకొన్న రెండు రైళ్లు.. 15 మంది మృతి
-
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
-
ఏపీలో గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటాం!: మంత్రి నారా లోకేశ్
-
సిబ్బందిని బంధించిన ఖైదీలు.. మట్టుబెట్టిన బలగాలు
-
చీనాబ్ వంతెనపై ఎలక్ట్రిక్ ఇంజిన్తో ట్రయల్ రన్
-
ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన
-
పశ్చిమబెంగాల్లో ఢీకొన్న రెండు రైళ్లు.. ఐదుగురి మృతి
-
దొంగతనం బెడిసికొట్టింది.. పోలీసులకు దొరికేశారు!
-
తాడేపల్లి ప్యాలెస్ ముందు తొలగిన ఆంక్షలు
-
జగన్ జల్సా భవనాలను చూసి నిర్ఘాంతపోతున్న జనం
-
రెండు పడక గదుల ఇళ్ల ఎదుట లబ్ధిదారుల ఆందోళన
-
రామోజీరావుకు మాజీ వ్యాఖ్యాతలు నివాళులు
-
చంద్రబాబు టిడ్కో ఇళ్లు కేటాయిస్తారని లబ్ధిదారుల ఆశాభావం
-
డ్వాక్రాల అభయహస్తం నిధులు రూ.2,100 కోట్లు దారి మళ్లింపు
-
కూటమి ప్రభుత్వం రాకతో.. గన్నవరం విమానాశ్రయ విస్తరణపై చిగురించిన ఆశలు
-
24 గంటల్లో బయోప్లాస్టిక్ రీసైక్లింగ్
-
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి: వివిధ రంగాల ప్రముఖుల ఆకాంక్ష
-
ఏ పని చేపట్టినా.. రాజీ పడని వ్యక్తి రామోజీరావు: ఈటల రాజేందర్
-
దిల్లీలో పైపులైన్లకు పోలీసుల పహారా..!
-
తితిదేలో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తా: ఈవో జె.శ్యామలరావు
-
ఉగ్ర దాడుల నేపథ్యంలో.. అమర్నాథ్ యాత్రకు పటిష్ఠ భద్రత!
-
ఈవీఎంలు హ్యాకింగ్కు అనుకూలం!: ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
-
రూ.7 లక్షల ధర పలికిన మేకపోతు.. అంత డిమాండ్ ఎందుకంటే!
-
రాజభవనాలను తలపిస్తున్న రుషికొండ నిర్మాణాలు .. లోపలి దృశ్యాలు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే!
-
దిల్లీ నుంచి భోపాల్కు రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్!
-
రుషికొండపై విలాస భవనాలు.. ఎందుకు ఉపయోగపడతాయో?: గంటా శ్రీనివాసరావు
-
రాబోయే 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం!: మంత్రి నారాయణ
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
-
దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్లో ఇబ్బందులు
-
మరో కొత్త రకం స్కామ్.. అడ్వర్టైజ్మెంట్ పేరుతో ₹81 లక్షలకు టోకరా!
-
భాజపా జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి
-
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం..!
-
పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు