Guntur: గుంటూరు మిర్చియార్డులో రూ.10వేల కోట్ల లావాదేవీలు

గుంటూరు మిర్చియార్డు మరో మైలు రాయిని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కోట్ల లావాదేవీల మార్కును నమోదు చేసింది.

Updated : 27 May 2024 13:42 IST

గుంటూరు మిర్చియార్డు మరో మైలురాయిని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కోట్ల లావాదేవీల మార్కును నమోదు చేసింది. మిర్చి ఎగుమతులకు అనువుగా ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి రైతులు ఇక్కడకు సరకు తెస్తున్నారు. భారీగా పెరిగిన లావాదేవీలతో మిర్చియార్డు ద్వారా మార్కెటింగ్ శాఖ ఆదాయం రూ.100 కోట్లు దాటింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు