TS News: రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు

రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రుణమాఫీపైనే ప్రధాన చర్చ. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆగస్టు 15లోపల రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి తీరతామని అనేకమార్లు స్పష్టం చేశారు.

Updated : 28 May 2024 15:54 IST

రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రుణమాఫీపైనే ప్రధాన చర్చ. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆగస్టు 15లోపల రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి తీరతామని అనేకమార్లు స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన దాదాపు రూ.35వేల కోట్ల నిధుల సేకరణకు ఆర్థికశాఖ, వ్యవసాయ శాఖ విస్తృతంగా కసరత్తు చేస్తున్నాయి.

Tags :

మరిన్ని