Elections: ఏపీలో ఓట్ల లెక్కింపు ఇలా..!

జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను ఎన్నికల సంఘం శరవేగంగా పూర్తి చేస్తోంది.

Published : 28 May 2024 15:42 IST

జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను ఎన్నికల సంఘం శరవేగంగా పూర్తి చేస్తోంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా శాసనసభ ఫలితాలు ఆ రోజే వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపునకు 33 ప్రదేశాల్లో 350 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించి అవి పూర్తయ్యాక ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు లెక్కించనున్నారు.  

Tags :

మరిన్ని