Peddapalli: రామగుండం వైకుంఠధామంలో వసూళ్ల దందా..!

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని హిందూ శ్మశాన వాటికలో నిర్వహించే అంత్యక్రియలకు ప్యాకేజీలతో డబ్బులు వసూలు చేస్తున్నారు.

Published : 26 May 2024 13:25 IST

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో రూపాయికే అంతిమసంస్కారాలు నిర్వహించే ‘ఆఖిరి సఫర్’ పథకం నిలిచిపోయింది. దీంతో వ్యక్తులు మరణించిన తదనంతర మజిలీని సైతం కొంతమంది దందాగా మలుచుకున్నారు. అంత్యక్రియలకు ప్యాకేజీలతో ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు