AP news: రెండు నెలల్లోనే రూ.21 వేల కోట్ల రుణం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

అప్పులు తేవడంలో ఏపీ ప్రభుత్వం తన రికార్డును తానే తిరగరాస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే ఏకంగా రూ.21 వేల కోట్ల అప్పు చేసింది. 

Published : 26 May 2024 09:24 IST

అప్పులు తేవడంలో ఏపీ ప్రభుత్వం తన రికార్డును తానే తిరగరాస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే ఏకంగా రూ.21 వేల కోట్ల అప్పు చేసింది. వీటిని బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చింది. ఏప్రిల్‌లో రూ.10వేల కోట్లే రికార్డు అనుకుంటే మే నెలలో దాన్ని రూ.11వేల కోట్లకు చేర్చారు. ఇలా అయితే ఏడాది మొత్తానికి ఒక్క బహిరంగ మార్కెట్‌ రుణమే రూ.లక్ష కోట్లకు మించిపోనుంది.

Tags :

మరిన్ని