Citizen For Democracy: ఏపీలో గాడితప్పిన పాలనను ప్రజలు గాడిలో పెట్టారు: సీఎఫ్‌డీ

ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన వైకాపాను ప్రజలు ఇంటికి సాగనంపడం గొప్ప విషయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సభ్యులు అన్నారు.

Published : 11 Jun 2024 16:38 IST

ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన వైకాపాను ప్రజలు ఇంటికి సాగనంపడం గొప్ప విషయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సభ్యులు అన్నారు. ఏపీలో గాడితప్పిన పాలనను.. ప్రజలు ఓ గాడిలో పెట్టారని చెప్పారు. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో.. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (Citizen For Democracy) బృందానికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు అక్షరయోధుడు రామోజీరావు మరణంపై సంతాపం తెలియజేస్తూ.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు