NDA: కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు జోరుగా సన్నాహాలు

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుదీరేందుకు అవసరమైన లాంఛనాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్డీయే పక్ష నేతగా మోదీని ఎన్నుకునేందుకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం దిల్లీలో సమావేశం కానున్నారు.

Published : 06 Jun 2024 21:26 IST

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుదీరేందుకు అవసరమైన లాంఛనాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్డీయే పక్ష నేతగా మోదీని ఎన్నుకునేందుకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం దిల్లీలో సమావేశం కానున్నారు. ఈనెల 9న ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు మిత్రపక్షాలకు ఏయే మంత్రి పదవులు ఇవ్వాలి, పార్టీ నుంచి ఎవరెవరిని కేబినెట్‌లోకి తీసుకోవాలనే విషయమై అమిత్ షా, రాజ్‌నాథ్‌లు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

Tags :

మరిన్ని