Bhanuprakash: వైకాపాకు ఓటెయ్యకపోతే చంపేస్తారా?: భాజపా నేత భాను ప్రకాశ్

వైకాపా నాయకులు ఆంధ్రప్రదేశ్‌ను అరాచకప్రదేశ్‌గా మార్చారని భాజపా (BJP) అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు.

Published : 17 May 2024 18:40 IST

వైకాపా నాయకులు ఆంధ్రప్రదేశ్‌ను అరాచకప్రదేశ్‌గా మార్చారని భాజపా (BJP) అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపాకు ఓటెయ్యపోతే ప్రజల్ని చంపేస్తారా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కసితో ఓటేశారని, రాష్ట్రంలో జగన్ అరాచక పాలన అంతం కావడం ఖాయమని భానుప్రకాశ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు