INDIA bloc: ఇండియా కూటమి బలం పెరిగిందిలా..!

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఈసారి అంచనాలకు మించి బలపడింది. ఫలితంగా భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఫిగర్‌కు దూరమైంది.

Published : 05 Jun 2024 12:58 IST

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఈసారి అంచనాలకు మించి బలపడింది. ఫలితంగా భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఫిగర్‌కు దూరమైంది. ప్రతిపక్ష పార్టీలు బలమైన ఎన్డీయేను ఎదుర్కొనేందుకు ఏడాది క్రితమే చేతులు కలపటంతో పాటు సీట్ల సర్దుబాటు మొదలు ప్రచారం వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్తా చాటాయి.

Tags :

మరిన్ని