Hyderabad: ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్‌

ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్‌ రావడం కలకలం రేపింది.

Published : 28 May 2024 16:15 IST

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్‌ రావడం కలకలం రేపింది. ప్రజాభవన్‌లో బాంబు పెట్టామంటూ ఓ ఆగంతకుడు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి అది కాసేపట్లో పేలి పోతుందంటూ బెదిరించారు. అప్రమత్తమైన పోలీసులు స్పెషల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్  సహాయంతో ప్రజాభవన్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆకతాయి ఫోన్‌కాల్‌గా గుర్తించారు.

Tags :

మరిన్ని