TS News: ప్రభుత్వ కార్యాలయాల్లో పెరుగుతున్న లంచావతారులు

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారులు పెరిగిపోతున్నారు. బిల్లులు మంజూరు చేయాలన్నా దస్త్రాలు ఉన్నతాధికారులకు పంపాలన్నా స్థలాలు వారసత్వ బదిలీ, రిజిస్ట్రేషన్ ఇలా ప్రతి పనికి కొందరు అధికారులు, సిబ్బంది ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు.

Published : 24 May 2024 13:36 IST

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారులు పెరిగిపోతున్నారు. బిల్లులు మంజూరు చేయాలన్నా దస్త్రాలు ఉన్నతాధికారులకు పంపాలన్నా స్థలాలు వారసత్వ బదిలీ, రిజిస్ట్రేషన్ ఇలా ప్రతి పనికి కొందరు అధికారులు, సిబ్బంది ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. లంచాలు ముట్టజెప్పందే దస్త్రాలు ముందుకు  కదలడం లేదు. ఒక వైపు అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తూ పలువురిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ లంచావతారుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు.

Tags :

మరిన్ని