Chaganti: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

Published : 25 May 2024 16:13 IST

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.ఎస్ రామరావు, వేదపండితులు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి పండితులు వేదాశీర్వచనం చేయగా.. అధికారులు అమ్మవారి ప్రసాదం అందజేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు