Ramoji Rao: రామోజీరావు పాడె మోసిన తెదేపా అధినేత చంద్రబాబు

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంతిమ సంస్కారాలు ముగిశాయి. రామోజీఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Published : 09 Jun 2024 14:25 IST

హైదరాబాద్‌: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంతిమ సంస్కారాలు ముగిశాయి. రామోజీఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు తెదేపా అధినేత చంద్రబాబు రామోజీరావుకు నివాళులర్పించారు. అనంతరం పాడె మోసారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు