Chandrababu: రామోజీరావుకు చంద్రబాబు దంపతుల నివాళి

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) పార్థివదేహానికి తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu), ఆయన సతీమణి నారా భువనేశ్వరి నివాళులర్పించారు.

Published : 08 Jun 2024 15:43 IST

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) పార్థివదేహానికి తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu), ఆయన సతీమణి నారా భువనేశ్వరి నివాళులర్పించారు. దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. నేరుగా ఫిల్మ్‌సిటీకి చేరుకుని రామోజీ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 

Tags :

మరిన్ని