Himachal Pradesh: మండి నియోజకవర్గంలో హోరాహోరీ పోరు

సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భాజపా అభ్యర్థిగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్థిగా రాంపూర్ బుషహర్ రాజ సంస్థాన వారసుడు విక్రమాదిత్యసింగ్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

Updated : 29 May 2024 12:23 IST

సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భాజపా అభ్యర్థిగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్థిగా రాంపూర్ బుషహర్ రాజ సంస్థాన వారసుడు విక్రమాదిత్యసింగ్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మండిలో విజయాన్ని రెండు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. రాజవంశీయుల కోటలో కంగనా రనౌత్ విజయకేతనం ఎగురవేస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Tags :

మరిన్ని