Revanth reddy: పత్రికా రంగానికి ఎనలేని సేవ చేసిన వ్యక్తి రామోజీరావు: సీఎం రేవంత్‌

పత్రికలు, ప్రసార మాధ్యమాలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.

Published : 08 Jun 2024 12:36 IST

పత్రికలు, ప్రసార మాధ్యమాలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజలకు మేలు జరిగేలా పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు