TS News: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపై ప్రభుత్వం దృష్టి

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన నిధులు కూడా సమయానికి విడుదల అయ్యేలా తగిన కార్యాచరణ అమలు చేయనుంది.

Published : 24 May 2024 11:38 IST

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన నిధులు కూడా సమయానికి విడుదల అయ్యేలా తగిన కార్యాచరణ అమలు చేయనుంది. కేంద్ర మార్గదర్శకాల మేరకు ఇందుకోసం సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్విక్ ట్రాన్స్ ఫర్స్ విధానాన్ని వినియోగించనున్నారు.  ఒడిషా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారుల బృందం అధ్యయనం అనంతరం రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

Tags :

మరిన్ని