TS News: ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనపై సర్కారు సిద్ధం

ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్కిళ్ల వారీగా మద్యం అమ్మకాలపై అధ్యయనం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది.

Published : 24 May 2024 11:05 IST

ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్కిళ్ల వారీగా మద్యం అమ్మకాలపై అధ్యయనం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులకు కళ్లెం వేయడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు స్థానచలనం కల్పించడం వంటివి చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Tags :

మరిన్ని