AP News: కాటేస్తున్న కలుషిత జలం.. ప్రాణాలు పోతున్నా యంత్రాంగం మొద్దునిద్ర

నగరాల ప్రజలకు సురక్షిత నీరు కరవైంది. కలుషిత నీరు ప్రజల ప్రాణాలను తోడేస్తోంది. తుప్పుపట్టిన తాగునీటి పైపులు ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి.

Updated : 29 May 2024 09:50 IST

కలుషిత జలాలు నగర ప్రజలను కాటేస్తున్నాయి. మురికి కాలువల్లో వేసిన పైపులైన్ల్, తుప్పుపట్టి పగిలిపోయి లీకేజీల కారణంగా కలుషితమవుతున్న తాగునీరు పట్టణ, నగరవాసుల ఆయువు తీస్తోంది. అనారోగ్యంతో అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. మొన్న గుంటూరు, నేడు విజయవాడలో నిండు ప్రాణాలు బలైనా ప్రభుత్వ యంత్రాంగం మొద్దునిద్ర వీడటం లేదు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు