Karimnagar: ముంపు నివారణ పనుల జాప్యంతో కరీంనగర్‌వాసుల ఇబ్బందులు

వానాకాలం వచ్చిందంటే కరీంనగర్‌వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముంపు నివారణ పనుల్లో జాప్యం తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 10 Jun 2024 14:17 IST

వానాకాలం వచ్చిందంటే కరీంనగర్‌వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముంపు నివారణ పనుల్లో జాప్యం తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారడంతో.. కొన్ని నెలలుగా పనుల్ని పట్టించుకునేవారే కరవయ్యారు. మారిన రాజకీయ సమీకరణాలతో ఎవరూ శ్రద్ధ తీసుకోవడం లేదన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు