Bhadrachalam: భక్తులతో కిక్కిరిసిన భద్రాద్రి ఆలయం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో కొన్ని రోజులుగా స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Published : 26 May 2024 11:54 IST
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో కొన్ని రోజులుగా స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక అర్చనలు పూజలు ఆపివేశారు. భక్తులందరినీ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఆలయం వద్ద బేడా మండపంలో నిర్వహించాల్సిన నిత్య కల్యాణ వేడుకను ఆలయం కింద చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు.
Tags :
మరిన్ని
-
ఏపీలో గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటాం!: మంత్రి నారా లోకేశ్
-
సిబ్బందిని బంధించిన ఖైదీలు.. మట్టుబెట్టిన బలగాలు
-
చీనాబ్ వంతెనపై ఎలక్ట్రిక్ ఇంజిన్తో ట్రయల్ రన్
-
ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన
-
పశ్చిమబెంగాల్లో ఢీకొన్న రెండు రైళ్లు.. ఐదుగురి మృతి
-
దొంగతనం బెడిసికొట్టింది.. పోలీసులకు దొరికేశారు!
-
తాడేపల్లి ప్యాలెస్ ముందు తొలగిన ఆంక్షలు
-
జగన్ జల్సా భవనాలను చూసి నిర్ఘాంతపోతున్న జనం
-
రెండు పడక గదుల ఇళ్ల ఎదుట లబ్ధిదారుల ఆందోళన
-
రామోజీరావుకు మాజీ వ్యాఖ్యాతలు నివాళులు
-
చంద్రబాబు టిడ్కో ఇళ్లు కేటాయిస్తారని లబ్ధిదారుల ఆశాభావం
-
డ్వాక్రాల అభయహస్తం నిధులు రూ.2,100 కోట్లు దారి మళ్లింపు
-
కూటమి ప్రభుత్వం రాకతో.. గన్నవరం విమానాశ్రయ విస్తరణపై చిగురించిన ఆశలు
-
24 గంటల్లో బయోప్లాస్టిక్ రీసైక్లింగ్
-
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి: వివిధ రంగాల ప్రముఖుల ఆకాంక్ష
-
ఏ పని చేపట్టినా.. రాజీ పడని వ్యక్తి రామోజీరావు: ఈటల రాజేందర్
-
దిల్లీలో పైపులైన్లకు పోలీసుల పహారా..!
-
తితిదేలో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తా: ఈవో జె.శ్యామలరావు
-
ఉగ్ర దాడుల నేపథ్యంలో.. అమర్నాథ్ యాత్రకు పటిష్ఠ భద్రత!
-
ఈవీఎంలు హ్యాకింగ్కు అనుకూలం!: ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
-
రూ.7 లక్షల ధర పలికిన మేకపోతు.. అంత డిమాండ్ ఎందుకంటే!
-
రాజభవనాలను తలపిస్తున్న రుషికొండ నిర్మాణాలు .. లోపలి దృశ్యాలు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే!
-
దిల్లీ నుంచి భోపాల్కు రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్!
-
రుషికొండపై విలాస భవనాలు.. ఎందుకు ఉపయోగపడతాయో?: గంటా శ్రీనివాసరావు
-
రాబోయే 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం!: మంత్రి నారాయణ
-
తితిదే ఈవో శ్యామలరావు ప్రెస్మీట్
-
84 ఏళ్ల తర్వాత బయటపడ్డ విమాన శకలాలు..!
-
భార్య జ్ఞాపకార్థం గుడి కట్టించిన భర్త
-
ప్రతి వ్యాపారం ప్రజలకు ఉపయోగపడాలనేదే రామోజీరావు లక్ష్యం: డీఎన్ ప్రసాద్
-
జగన్ సొంతానికి వాడుకున్న ఫర్నీచర్ను తిరిగిచ్చేయాలి: రఘురామ
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అభిమాని సూసైడ్.. అలా ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదన్న సోనాలి
-
ఫిలిప్పీన్స్ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్గార్డ్ ఓడ..!
-
అప్పుడు టెస్లా కార్లనూ హ్యాక్ చేయొచ్చేమో: మస్క్కు రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్
-
11 మంది ఆటను నేను ఆడలేను కదా.. టీమ్గా విఫలమయ్యాం: బాబర్ అజామ్
-
కొన్ని నెలల్లో ఐపీఓల సందడి.. రూ.50 వేల కోట్ల సమీకరణ!
-
కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు జిల్లాలో ఊహించని ఘటన!