Vijayawada: ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అతిసారం.. అధికారుల నిర్లక్ష్యం

ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు మంచాన పడ్డారు. ఇంటికొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఏ ఇంట్లో చూసినా మూడు నాలుగు రోజులుగా విరోచనాలతో బాధపడేవారే కనపడుతున్నారు. ఇదీ విజయవాడ నడిబొడ్డున ఉన్న మొగల్రాజపురంలోని దుస్థితి.

Published : 30 May 2024 14:24 IST

ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు మంచాన పడ్డారు. ఇంటికొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఏ ఇంట్లో చూసినా మూడు నాలుగు రోజులుగా విరోచనాలతో బాధపడేవారే కనపడుతున్నారు. ఇదీ విజయవాడ నడిబొడ్డున ఉన్న మొగల్రాజపురంలోని దుస్థితి. రోజువారీ కూలీలు, పేదలు, అసంఘటిత రంగ కార్మికులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో అతిసారం విజృంభిస్తున్నా అధికారులకు మాత్రం చీమకుట్టినట్లైనా అనిపించడం లేదు.

Tags :

మరిన్ని