Adoni: తాగునీటి కోసం అల్లాడిపోతున్న ఆదోనివాసులు

ప్రజల దాహార్తి.. పాలకులకు ఆదాయ వనరుగా మారింది. తాగునీటి సమస్య పరిష్కారం పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. దాహంతో ఇబ్బంది పడుతున్నామని నాలుగేళ్లుగా ప్రజలు గొంతెత్తుతున్నా నేతలు పట్టించుకోవడం లేదు.

Published : 21 May 2024 15:45 IST

ప్రజల దాహార్తి.. పాలకులకు ఆదాయ వనరుగా మారింది. తాగునీటి సమస్య పరిష్కారం పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. దాహంతో ఇబ్బంది పడుతున్నామని నాలుగేళ్లుగా ప్రజలు గొంతెత్తుతున్నా నేతలు పట్టించుకోవడం లేదు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరమ్మతు పనులు నాసిరకంగా చేసి చేతులు దులిపేసుకున్నారు. వైకాపా పాలకుల ధనదాహంతో.. కర్నూలు జిల్లా ఆదోని వాసులకు తాగునీటి కష్టాలు తీరడం లేదు.

Tags :

మరిన్ని