AP News: హింసకు కొమ్ముకాసిన అధికారులపై ఈసీ వేటు

ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్‌ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది.

Published : 17 May 2024 09:23 IST

రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసకు కొమ్ముకాసిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకున్నారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లా ఎస్పీల వైఫల్యమే ఘర్షణకు కారణమని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికను తీవ్రంగా పరిగణించిన ఈసీ మొత్తం 16 మంది అధికారులపై కొరడా ఝళిపించింది. హింసాత్మక ఘటనలపై సిట్‌తో దర్యాప్తు చేయించి రెండురోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు