Andhra Pradesh poll violence: పల్నాడు హింసలో చేయని తప్పునకు ఎస్పీ బిందుమాధవ్ బలి
ఎవరో జ్వాలను రగిలిస్తే వేరెవరో దానికి బలైనట్లుంది సస్పెన్షన్కు గురైన పల్నాడు, అనంతపురం ఎస్పీల పరిస్థితి. ఎన్నికల హింసను అరికట్టేందుకు శత విధాలా వారు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వైకాపా నాయకులతో అంటకాగిన కిందిస్థాయి సిబ్బంది నేరాలకు ఎస్పీలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అయితే, ఆయన సస్పెన్షన్కు గురవడానికి వెనుక అప్పటి డీజీపీ నుంచి, కిందిస్థాయి అధికారుల వరకు అందరూ సహాయనిరాకరణ చేయడం కూడా ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. తన కింద పనిచేసే అధికారులు, సిబ్బందిలో కొందరు వైకాపాకు కొమ్ముకాస్తూ, శాంతిభద్రతల నిర్వహణను గాలికొదిలేశారని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బందిలో 20 మందిని బదిలీ చేయాలని ఆయన కోరినా పాత డీజీపీ పెడచెవిన పెట్టారని సమాచారం.
మరిన్ని
-
తితిదే ఈవో శ్యామలరావు ప్రెస్మీట్
-
84 ఏళ్ల తర్వాత బయటపడ్డ విమాన శకలాలు..!
-
భార్య జ్ఞాపకార్థం గుడి కట్టించిన భర్త
-
ప్రతి వ్యాపారం ప్రజలకు ఉపయోగపడాలనేదే రామోజీరావు లక్ష్యం: డీఎన్ ప్రసాద్
-
జగన్ సొంతానికి వాడుకున్న ఫర్నీచర్ను తిరిగిచ్చేయాలి: రఘురామ
-
వాహనదారుడిపై టోల్ ప్లాజా సిబ్బంది దాడి..!
-
బోనాల పండుగ నిర్వహణకు తెలంగాణ సర్కార్ సన్నద్ధం
-
రామోజీరావు సాహస ప్రవృత్తి అనితర సాధ్యం: ఎం.నాగేశ్వరరావు
-
క్యాన్సర్ రహిత ఏపీయే.. ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సత్యకుమార్
-
ఘనంగా గోమాతకు సీమంతం..ఎక్కడో తెలుసా!
-
యూపీఎస్సీ పరీక్షకు ఆలస్యం.. అభ్యర్థినికి ట్రాఫిక్ పోలీస్ సాయం
-
నాడు-నేడు పనుల్లో జాప్యం.. కొత్త సర్కారు పైనే భారం
-
కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికపర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దృష్టి!
-
ప్రెస్క్లబ్లో రామోజీరావుకు పాత్రికేయుల నివాళులు
-
మహిళలకు కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వం లక్ష్యం: మంత్రి సీతక్క
-
ఆగస్టు 1 నుంచి తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
-
నిర్దిష్ట కాల పరిమితితో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
-
ఏపీలో నియోజవర్గాల అభివృద్ధిపై ఎమ్మెల్యేల దృష్టి
-
మిలాన్లో ఆకట్టుకుంటున్న ఫ్యాషన్ షో
-
ఏపీ ప్రభుత్వానికి పెనుసవాల్గా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం
-
నియోజకవర్గాల్లో మంత్రులకు ఘన స్వాగతం
-
విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి లేకపోతే.. కేసీఆర్ వాస్తవాలు వివరించాలి: బండిసంజయ్
-
చకచకా అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ
-
సాగునీటి ప్రాజెక్టులకు పునర్వైభవం తెస్తాం: మంత్రి నిమ్మల రామానాయుడు
-
పోక్సో కేసుపై స్పందించిన మాజీ సీఎం యడియూరప్ప
-
ఐదు అంశాలపై సీఎం చంద్రబాబు సంతకాలు.. ఏపీవ్యాప్తంగా సంబరాలు
-
అన్న క్యాంటీన్లను వైకాపా మూసేసి.. పేదల పొట్ట కొట్టింది: మంత్రి నారాయణ
-
జెయింట్ లోలకంలో సాంకేతిక సమస్య.. తలకిందులుగా వేలాడిన 28మంది రైడర్లు
-
రామోజీరావు ఓ విశ్వవిద్యాలయం!: పురందేశ్వరి దంపతుల నివాళులు
-
త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: ఏపీ మంత్రి రాంప్రసాద్రెడ్డి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తితిదే ఈవోగా బాధ్యతలు స్వీకరించిన జె.శ్యామలరావు
-
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన
-
ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
-
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం: మంత్రి నారాయణ
-
సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
-
విచారణ పూర్తికాకముందే తీర్పు ఎలా ఇస్తారు?: జగదీశ్ రెడ్డి