Ekta Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏక్తా కపూర్‌

తిరుమల శ్రీవారిని బాలీవుడ్‌ స్టార్‌ నిర్మాత ఏక్తా కపూర్‌ (Ekta Kapoor) దర్శించుకున్నారు.

Updated : 07 Jun 2024 15:07 IST

తిరుమల శ్రీవారిని బాలీవుడ్‌ స్టార్‌ నిర్మాత ఏక్తా కపూర్‌ (Ekta Kapoor) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆమె వేంకటేశ్వరస్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని