TS News: ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు తుది మెరుగులు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సం నాడు రాష్ట్ర అధికారిక గీతం, కొత్త చిహ్నం విడుదల చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్ సన్నాహకాలు ముమ్మరం చేసింది.

Published : 30 May 2024 09:37 IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సం నాడు రాష్ట్ర అధికారిక గీతం, కొత్త చిహ్నం విడుదల చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్ సన్నాహకాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. పదమూడున్నర నిమిషాల నిడివి గల పూర్తి గీతంతో పాటు రెండున్నర నిమిషాలతో మరో పాటను రూపొందిస్తున్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నంపై ఈ సాయంత్రం వివిధ పార్టీలతో సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.  

Tags :

మరిన్ని