Kolkata: బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు
కోల్కతాలో దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడు మహమ్మద్ అన్వర్ ఉల్ అజీమ్ కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో బుధవారం ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
Published : 23 May 2024 16:35 IST
Tags :