Hyderabad: హైదరాబాద్‌లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు

హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్‌టిట్యూట్ సీఐసీ, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు (Global Rice Summit) జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించనున్నారు.

Published : 07 Jun 2024 10:42 IST

హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్‌టిట్యూట్ సీఐసీ, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు (Global Rice Summit) జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించనున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వరి శాస్త్రవేత్తలు, బియ్యం వ్యాపారులు హాజరుకానున్నారు. భారత్‌లో వరిసాగుపై పరిశోధనలు, నాణ్యత, ఎగుమతుల పెంపుపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు.

Tags :

మరిన్ని