Cotton Crop: అధికంగా పత్తి సాగుకు ప్రభుత్వం ప్రణాళికలు

తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంట పత్తి సాగు గణనీయంగా పెరగబోతోంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 60 లక్షలకుపైగా ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

Published : 28 May 2024 19:38 IST

తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంట పత్తి సాగు గణనీయంగా పెరగబోతోంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 60 లక్షలకుపైగా ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచుతోంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో కొన్నేళ్లుగా పత్తి ఉత్పత్తి, ఉత్పాదతక విషయంలో ప్రతిష్టంభన నెలకొన్న దృష్ట్యా.. అధిక సాంద్రత పంట సాగు విధానం వైపు రైతులను ప్రోత్సహించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

Tags :

మరిన్ని