Harish Rao: అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి రామోజీరావు: హరీశ్‌రావు

అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రామోజీరావు పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు.

Published : 08 Jun 2024 13:26 IST

అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రామోజీరావు పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. రామోజీరావు మృతి యావత్‌ దేశానికే తీరని లోటు అని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు