Clay Products: మట్టి పాత్రలకు పెరుగుతున్న గిరాకీ!

మట్టి పాత్రలకు డిమాండ్ బాగా పెరిగింది. మట్టితో తయారు చేసిన వంట పాత్రలు, పెనాలు, గ్లాసులు, నీళ్ల బాటిళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు రూ.4 కోట్ల వ్యాపారం జరిగింది.

Updated : 26 May 2024 19:39 IST

మట్టి పాత్రలకు డిమాండ్ బాగా పెరిగింది. మట్టితో తయారు చేసిన వంట పాత్రలు, పెనాలు, గ్లాసులు, నీళ్ల బాటిళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు రూ.4 కోట్ల వ్యాపారం జరిగింది. ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి మట్టి పాత్రలను ఎగుమతి చేశారంటే.. వాటికి గిరాకీ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెరిగిన మట్టిపాత్రల వ్యాపారంపై ప్రత్యేక కథనం.

Tags :

మరిన్ని