Hyderabad: జూబ్లీహిల్స్‌లోని నర్నే కూడలిలో విగ్రహాల చోరీ

పట్టణ సుందరీకరణలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నర్నే జంక్షన్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు.

Published : 20 May 2024 13:28 IST

పట్టణ సుందరీకరణలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నర్నే జంక్షన్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. నర్నే కూడలిలో ఆహ్లాదం కోసం జీహెచ్‌ఎమ్‌సీ 2021లో ఈ విగ్రహాలను ఏర్పాటు చేసింది. ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు రాకపోయినప్పటికీ ఎక్స్‌ వేదికగా హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ‘కుటుంబాన్ని విడదీశారు కనిపెట్టండి’.. అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Tags :

మరిన్ని