PM Modi: మళ్లీ అధికారంలోకి వస్తే.. జమిలి ఎన్నికల అమలు!: ప్రధాని మోదీ

మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలను అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలు ఇచ్చారు. భాజపా మేనిఫెస్టోలో పేర్కొన్నవన్నీ నెరవేరుస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

Published : 20 May 2024 17:59 IST

మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలను అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలు ఇచ్చారు. భాజపా మేనిఫెస్టోలో పేర్కొన్నవన్నీ నెరవేరుస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో వ్యవహరించడానికి కాంగ్రెస్ దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఉపాధి కల్పనలో గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే తమ సర్కారు ట్రాక్ రికార్డు బాగుందన్నారు.

Tags :

మరిన్ని