Vijayawada: మంత్రుల అండతో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో రేయింబవళ్లు మట్టి తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయి. మట్టి అక్రమ తవ్వకాలను నియంత్రించాలనే చిత్తశుద్ధి అధికారుల్లో కనిపించడం లేదు. ఓ మంత్రి అనుచరుల ఆధ్వర్యంలో మట్టి దందా యథావిధిగా సాగుతోంది.

Published : 30 May 2024 15:32 IST

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో రేయింబవళ్లు మట్టి తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయి. మట్టి అక్రమ తవ్వకాలను నియంత్రించాలనే చిత్తశుద్ధి అధికారుల్లో కనిపించడం లేదు. ఓ మంత్రి అనుచరుల ఆధ్వర్యంలో మట్టి దందా యథావిధిగా సాగుతోంది. దారి వెంట కాపుకాసే అధికారులు మట్టి తరలిస్తున్న లారీలను ఆపి జేబులు నింపుకొనే వ్యవహారంలో మునిగిపోయారు.

Tags :

మరిన్ని