America: 12 జ్యోతిర్లింగాలతో అమెరికాలో సనాతన ధర్మ కేంద్రం!

ఉత్తర అమెరికాలో హిందువుల కోసం సిద్దాశ్రమం సర్వాంగ సుందరంగా నిర్మాణమవుతోంది. అత్యంత భక్తిశ్రద్ధలతో సువిశాలమైన ప్రదేశంలో సనాతన ధర్మ కేంద్రం పేరుతో ఈ నిర్మాణం చేపడుతున్నారు. 51 శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు.

Updated : 20 May 2024 13:24 IST

ఉత్తర అమెరికాలో హిందువుల కోసం సిద్దాశ్రమం సర్వాంగ సుందరంగా నిర్మాణమవుతోంది. అత్యంత భక్తిశ్రద్ధలతో సువిశాలమైన ప్రదేశంలో సనాతన ధర్మ కేంద్రం పేరుతో ఈ నిర్మాణం చేపడుతున్నారు. 51 శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు. సనాతన ధర్మ కేంద్రంలో ఏమేం ప్రత్యేకతలున్నాయి? దీనిని ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు? తదితర అంశాలపై ఆశ్రమ నిర్వాహకుడు మోచర్ల శశిభూషణ్‌ వివరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు