Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanthreddy) ఆయన నివాసంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 05 Jun 2024 13:48 IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanthreddy) ఆయన నివాసంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీలుగా గెలుపొందిన కావ్య, కిరణ్‌కుమార్ రెడ్డిని సీఎం రేవంత్‌ అభినందించారు. శాలువా కప్పి సత్కరించారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని