BJP: తొలిసారిగా తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ఇద్దరికి అమాత్య యోగం వరించింది. సికింద్రాబాద్ ఎంపీ భాజపా రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 10 Jun 2024 10:48 IST

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ఇద్దరికి అమాత్య యోగం వరించింది. సికింద్రాబాద్ ఎంపీ భాజపా రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా రాష్ట్ర ప్రగతికి పాటుపడతానని బండి సంజయ్ వెల్లడించారు. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా భాజపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు