Konda Surekha: భద్రకాళి అమ్మవారి సేవలో మంత్రి కొండా సురేఖ

దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిన భాజపా నాయకులకు ప్రజలు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు.

Published : 07 Jun 2024 19:05 IST

దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిన భాజపా నాయకులకు ప్రజలు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఇండియా కూటమి ఎన్నికల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు