Mukeshkumar Meena: ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: సీఈవో ఎంకే మీనా

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈవో ముకేశ్‌ కుమార్ మీనా తెలిపారు.

Published : 27 May 2024 20:19 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈవో ముకేశ్‌ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4న ఓట్లు లెక్కింపు నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్న ఆయన.. స్థానిక అధికారులతో కలిసి నాగార్జున వర్సిటీలోని స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. పల్నాడు జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని,  పోలింగ్ తర్వాతి రోజు తప్ప అనంతరం ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెప్పారు.

Tags :

మరిన్ని