Fire Accident: సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తుక్కు గోదాములో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. తుక్కు సామగ్రి గోదాములో రసాయన డ్రమ్ములు ఉండటంతో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి.
Updated : 25 May 2024 21:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దర్శన్పై హత్య కేసు.. కిచ్చా సుదీప్ ఏమన్నారంటే..?
-
సమయం వచ్చేసింది.. నా ప్రవేశం ప్రారంభమైంది.. శశికళ కీలక వ్యాఖ్యలు
-
రెండు గ్రూప్లుగా సూపర్-8.. ఆ టీమ్లు ఇవే
-
కమల్ హాసన్ బయోపిక్.. శ్రుతి హాసన్ రియాక్షనిదే
-
ప్రధాని మోదీని కెనడాలో జీ7కు ఆహ్వానిస్తారా..? ట్రూడో ఏమన్నారంటే..
-
ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ