Chiranjeevi: కుటుంబసభ్యులతో కలిసి విజయవాడకు బయల్దేరిన చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్య అతిథిగా ఆహ్వానాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి విజయవాడ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి బయల్దేరారు.

Published : 11 Jun 2024 19:35 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్య అతిథిగా ఆహ్వానాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి విజయవాడ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి బయల్దేరారు. చిరంజీవి వెంట ఆయన సతీమణి సురేఖ, కుమార్తె శ్రీజతోపాటు ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. బుధవారం ఉదయం జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో కుటుంబంతో కలిసి చిరంజీవి పాల్గొననున్నారు. 

Tags :

మరిన్ని