Ramoji Rao: ఆకుపై రామోజీరావు చిత్రం.. సూక్ష్మ కళాకారుడి ఘన నివాళి

జగిత్యాలకు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు.. ఆకుపై రామోజీరావు చిత్రపటాన్ని గీసి నివాళులర్పించారు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు చోలేశ్వర్.. తనకు గుర్తింపును ఇచ్చిన ఈనాడు, ఈటీవీని గుర్తు చేసుకుంటూ రామోజీరావుకు నివాళులర్పించారు.

Updated : 08 Jun 2024 17:16 IST

జగిత్యాలకు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు.. ఆకుపై రామోజీరావు చిత్రపటాన్ని గీసి నివాళులర్పించారు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు చోలేశ్వర్.. జాతీయ పర్వదినాలు, ఇతర ప్రముఖమైన పండుగల సందర్భంలో చాక్‌పీసు, బియ్యపు గింజ.. తదితర సూక్ష్మ వస్తువులపై చిత్రాలు గీస్తూ అబ్బురపరుస్తున్నారు. తనకు గుర్తింపును ఇచ్చిన ఈనాడు, ఈటీవీని గుర్తు చేసుకుంటూ రామోజీరావుకు నివాళులర్పించారు.

Tags :

మరిన్ని