Jupalli: శ్రీధర్‌రెడ్డి హత్యపై భారాస నిరాధార ఆరోపణలు చేస్తోంది: మంత్రి జూపల్లి

భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య అంశంపై ఆ పార్టీ తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Updated : 24 May 2024 14:39 IST

భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య అంశంపై ఆ పార్టీ తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మృతుడికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందని తెలిపారు. కేటీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తనపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దీనికి వాళ్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని