Ponguleti: దేశం గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు: పొంగులేటి

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji rao) మృతి ఎంతో బాధాకరమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 08 Jun 2024 11:33 IST

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji rao) మృతి ఎంతో బాధాకరమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasreddy) ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీ పార్థివదేహానికి పొంగులేటి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు సినిమా, పత్రిక, వ్యాపార రంగాల్లో విశేష సేవలందించి తనదైన ముద్ర వేశారని పొంగులేటి పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని