MLC By-Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా రేపుతోంది.

Updated : 07 Jun 2024 10:26 IST

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా రేపుతోంది. పోటీలో ఉన్న 52 మంది అభ్యర్థులలో ఎవరికీ 50 శాతంపైన తొలి ప్రాధాన్యత ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రారంభించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

Tags :

మరిన్ని