Nagababu: వైకాపా కవ్వింపు చర్యలకు జనసైనికులు ప్రతిస్పందించొద్దు: నాగబాబు

ఏపీలో ఓట్ల లెక్కింపు రోజున వైకాపా దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు (Nagababu) అన్నారు.

Updated : 30 May 2024 11:59 IST

ఏపీలో ఓట్ల లెక్కింపు రోజున వైకాపా దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు (Nagababu) అన్నారు. ఆ సమయంలో జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా కవ్వింపు చర్యలకు ఎవరూ ప్రతిస్పందించొద్దని సూచించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు